గుంటూరు కారం సినిమాకి… మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం చిత్రం తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమా మొదటి షో నుంచి మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకున్నా కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. ఈ సినిమా నిహారిక అండ్ హాసిని బ్యానర్ పైన రాధాకృష్ణ నిర్మించారు.

ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. అందరి రెమ్యూనిరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ తో కలిపి ఈ సినిమాకి 200 కోట్ల బడ్జెట్ అయిందని అంటున్నారు.

changes in guntur kaaram

Ads

గుంటూరు కారం సినిమాకి ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు 40 కోట్లు వరకు కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా సంక్రాంతి మూడు రోజుల్లోనూ 80 కోట్ల వరకు వసూలు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే గుంటూరు కారంకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినందువలన మరొక హనుమాన్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో గుంటూరు కారం కలెక్షన్స్ పైన ప్రభావం చూపించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి మహేష్ బాబు, త్రివిక్రమ్ ల రెమ్యూనరేషన్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


అలా వైకుంఠపురం సినిమాకి త్రివిక్రమ్ కి ఇదే బ్యానర్ 25 కోట్ల రెమ్యునరేషన్ చెల్లించింది. ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి ఆ రెమ్యునరేషన్ డబల్ అయిందట. ఏకంగా త్రివిక్రమ్ కి 50 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరి రిమోనెరేషన్స్ టాలీవుడ్ సర్కిల్ లో హైలెట్ గా వినిపిస్తుంది

Previous articleలాయర్ యాక్టర్ ఎలా అయ్యింది..? సైంధవ్ సినిమా హీరోయిన్ గురించి ఈ విషయాలు తెలుసా..?
Next articleఇంత నెగిటివ్ టాక్ తో కూడా గుంటూరు కారం సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.