YS షర్మిల కూతురిని చూశారా..? అచ్చం తల్లి లాగానే ఉన్నారు కదా..?

Ads

దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కులమతాలతో సంబంధం లేకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. పార్టీలలో ఎంజాయ్ చేశారు.

అలాగే వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపకురాలు ఆ పార్టీ అధినేత్రి అయిన వైయస్ షర్మిల కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంది. కొడుకు రాజారెడ్డి, కూతురు అంజిరెడ్డి తోపాటు భర్త అనిల్ తో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు.

ys sharmila daughter

ఈ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు అంజలి. అచ్చం తల్లిలానే ఉంది అంటూ కితాబు అందుకున్నారు అంజలి. ఇక షర్మిల ఇద్దరూ పిల్లలు ఈ మధ్యనే తమ డిగ్రీలు పూర్తి చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా వైయస్ షర్మిల ఫోటోలు షేర్ చేసి పిల్లలిద్దరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే.

ys sharmila daughter

Ads

షర్మిల కొడుకు రాజారెడ్డి అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్ లో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ సాధించగా.. కూతురు అంజలి బి బి ఏ ఫైనాన్స్ డిగ్రీ సాధించింది. వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ సమగ్రతమైన జీవితాన్ని గడపాలని ఆమె ఇద్దరికీ సూచించారు. జీవితంలో అన్ని విధాల బాగోవటంతో పాటు చుట్టూ ఉన్నవారికి విలువని ఇవ్వండి అంటూ ఆశీర్వదించారు. పిల్లల గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి భర్త అనిల్ తో పాటు తల్లి విజయమ్మతో కూడా కలిసి పాల్గొన్నారు.

ys sharmila daughter

ఇక రాజకీయాల పరంగా షర్మిల కాంగ్రెస్ తో విలీనం అవ్వటానికి శత విధాల ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఎన్నికలలో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే క్రిస్మస్ వేడుకలకు లోకేష్ కి కానుకలు పంపించి అందరినీ షాప్ కి గురి చేసింది షర్మిల. ఇందులో ఏదో రాజకీయ వ్యూహం ఉందంటూ చెవులు కొరుక్కుంటున్నారు రాజకీయ విశ్లేషకులు

Previous articleసలార్ సినిమాలో “రాధా రమా” గా నటించిన ఈ యాక్టర్ ఎవరో తెలుసా?
Next articleఅనాధ పిల్లలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న ఈ స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా..? ఎంత గొప్ప మనసు కదా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.