అమృతంలో పద్దుగా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Ads

మన చిన్నప్పుడు టివిలో వచ్చిన కామెడీ సిరీస్ “అమృతం” మీకు గుర్తుందా? ఇప్పుడంటే వెబ్ సిరీస్ లు లెక్కలేనన్ని అందుబాటులోకి వచ్చాయి.. కానీ అప్పట్లో అమృతమే అందరికి బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ గా ఉండేది. ఈ సీరియల్ జెమిని TVలో 18 నవంబర్ 2001 నుండి 18 నవంబర్ 2007 వరకు ఆరు సంవత్సరాల పాటు 313 ఎపిసోడ్‌లలో ప్రసారం చేయబడింది. ఈ సీరియల్ లో చాలా ఎపిసోడ్లను సర్వం పాత్రను పోషించిన గుణ్ణం గంగరాజు రాశారు.

మన రోజువారీ దైనందిన జీవితంలో ఉండే సంఘటనలని చూపిస్తే వ్యంగ్యాత్మక కామెడీ డైలాగ్స్ తో ఈ సీరియల్ ప్రేక్షకులను అలరించింది. ఈ సీరియల్ లో పద్దు గా ఓ అమ్మాయి నటించింది గుర్తుందా? సంజు కు సిస్టర్ గా, అమృతం కు వదినగా “పద్మిని” అనే అమ్మాయిగా నటించిన ఈ అమ్మాయి ఎవరో చాలా మందికి తెలియదు. ఆమె ఎవరో.. ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

Ads

ఆమె పేరు స్వాతి మోర్తాల. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నారు. ఫుట్ ప్రింట్స్ చైల్డ్ కేర్ లో ఆమె గతంలో హెడ్ గా పని చేసారు. అమృతం సీరియల్ లో పద్దుగా నటించిన ఆమెకు చాలానే ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం నటించకపోయినా ఆమె తన అభిమానులతో టచ్ లోనే ఉన్నారు. అమృతం సీక్వెల్ గా వచ్చిన అమృతం ద్వితీయం కూడా ప్రేక్షకులను అఆకట్టుకుంది. ఆమె తన అభిమానులతో మాత్రం టచ్ లోనే ఉన్నారు. తన రీసెంట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Previous articleఈ ఫోటోలో సావిత్రి గారి చీరని పట్టుకున్న గొప్ప డైరెక్టర్ ఎవరో చెప్పగలరా..?
Next article6 ఏళ్ళ క్రితం కూతురు ఎవరితోనో వెళ్ళిపోయింది.. ఆ కూతురి గురించి తండ్రి చెప్పిన మాటలు ఇవి..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.