పరాయి స్త్రీ తో భర్తలు మోజులో పడడానికి.. 3 ముఖ్య కారణాలు ఇవే అంట.?

Ads

ఏ భార్య కూడా తన భర్త మరొకరితో చనువుగా మాట్లాడటం.. పరాయి స్త్రీ తో ప్రేమగా ఉండడం చూస్తే తట్టుకోలేదు. భర్త మీద భార్య కి అమితమైన ప్రేమ ఉంటుంది. భర్త వేరొక అమ్మాయితో సంబంధం పెట్టుకుంటే భార్య దానిని అస్సలు సహించలేదు. పైగా భార్య కి అనుమానాలు ఎక్కువై పోతాయి. చెడు ఆలోచనలు రావడం తో మనసు విరిగిపోతుంది.

ఆ భార్య ఇంక కలిసి తన భర్త తో జీవించాలని కూడా అనుకోదు. అసలు ఎందుకు భర్తలు మరొకరి తో సంబంధం పెట్టుకుంటారు..? దానికి గల ముఖ్య కారణాలు వున్నాయి. వీటి వలనే ఎక్కువ మంది పరాయి స్త్రీ తో సంబంధాన్ని పెట్టుకుంటారట. 

#1. గొడవలు రావడం:

భార్య భర్తల మధ్య గొడవలు ఎక్కువగా రావడం వలన ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. చాలామంది భర్తలు ఇలాంటి పనులు చేయడం వెనుక కారణం ఇదే. తరచు భార్యాభర్తల మధ్య గొడవలు రావడం వలన ఎక్కువ మంది భర్తలు మరొకరి తో సంబంధం పెట్టుకుంటారు. కనుక మీ దాంపత్య జీవితం లో గొడవలు వంటివి ఎక్కువ లేకుండా చూసుకోండి. 

Ads

#2. భర్తలు ఆఫీస్ ఒత్తిడిని ఇంటి మీద చూపడం:

చాలా మంది భర్తలు ఆఫీస్ లో పని మొదలైన కారణాల వలన కలిగే ఒత్తిడిని ఇంట్లో చూపిస్తూ ఉంటారు. ఇది చాలా మంది ఇళ్లల్లో కామన్ గా జరిగేదే. ఇలా భర్తలు భార్య పై ఆ ఫ్రష్ట్రేషన్ చూపించడం వలన భార్యలకి తన భర్త మీద విముఖత కలుగుతుంది ఆ తర్వాత ప్రవర్తన మారుతుంది. భర్తకి కూడా ఆఖరికి విముఖత కలుగుతుంది. క్రమంగా ఈ కారణం వలన గొడవలు ఎక్కువవుతాయి. ఈ కారణం వలన కూడా  భర్తలు మరొకరి తో సంబంధం పెట్టుకుంటారు. 

#3. అర్ధం చేసుకోకపోవడం:

అర్ధం చేసుకుంటే చాలు ఎంతో ఆనందంగా ఉండచ్చు.  దాంపత్య జీవితం లో భార్యా భర్తా ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటే కలిసిమెలిసి ఉండచ్చు. కానీ ఒకవేళ కనుక అర్ధం చేసుకోకపోతే గొడవలు వచ్చి అది పరాయి స్త్రీ తో సంబంధాన్ని పెట్టుకునే దాకా తీసుకు వెళ్తుంది.  

Previous articleసద్గురు కూడా సినిమాలో నటించారు అని మీకు తెలుసా..? ఏ సినిమాలో అంటే..?
Next articleసింగిల్ డోర్ ఫ్రిజ్ కి డబల్ డోర్ ఫ్రిజ్ కి తేడా ఏమిటి..? ఏది బెస్ట్..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.