వైరల్ అవుతున్న కొత్త బంగారు లోకం హీరోయిన్ లేటెస్ట్ ఫోటోస్..

Ads

శ్వేతా బసు ప్రసాద్ కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైంది. ఆ సినిమాతో మంచి పేరును సంపాదించుకుంది. వరుణ్ సందేశ్ హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన ఈ సినిమా టీనేజ్ లవ్ స్టోరీ నేపద్యంలో ఉంటుంది.

ఈ సినిమాలో శ్వేతా బసు ప్రసాద్ ‘ఎకడ.. ఎకడ’ అనే ఒకే ఒక డైలాగ్ తో చాలా పాపులర్ అయ్యింది. ఆ తరువాత కాస్కో, రైడ్, కలవర్ కింగ్ లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. కానీ ఆ తరువాత ఆమె జీవితంలో జరిగిన ఒక సంఘటన తెలుగు ఇండస్ట్రీనే షాక్ అయ్యేలా చేసింది. ఆ ఒక్క ఘటన శ్వేతా బసు ప్రసాద్ జీవితాన్నే మలుపు తిప్పింది. దాని తరువాత ఆమెకు తెలుగులో ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్,తమిళ ఇండస్ట్రీల వైపు వెళ్ళింది. అక్కడ ఈమె నటించిన సినిమాలు ఆడలేదు.ఆ తరువాత ఆఫర్స్ అంతగా రాకపోయినా సీరియల్స్ లో నటించింది. 2018 లో రోహిత్ మిట్టల్ ను శ్వేతా బసు ప్రసాద్ వివాహం చేసుకుని చిత్రాలను తగ్గించింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఏడాది గడవకుండానే రోహిత్ మిట్టల్ కి విడాకులు ఇచ్చి అందరిని షాక్ అయ్యేలా చేసింది ఈ బ్యూటీ. ఆ తరువాత డిప్రెషన్ లోకి వెళ్లినట్టు ఓ ఇంటర్వ్యూ లో తెలియజేసింది.

Ads

ఇక సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతూ అభిమనులకి దగ్గరగా ఉంటోంది. కొన్ని రోజుల క్రితం హాలీవుడ్ హీరోయిన్స్ స్టైల్ డ్రెస్సుల్లో శ్వేతా బసు ప్రసాద్ చేసిన గ్లామర్ షో తరువాత కొన్ని వెబ్ సిరీస్ లలో కనిపించింది. ఇక శ్వేతా బసు ప్రసాద్ తాజా ఫోటోలలో గుర్తుపట్టలేనంతగా ఉంది. ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఏమిటో చూడండి..
1. 2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.

Also Read: ప్రభాస్ ఛ‌త్ర‌ప‌తి సినిమాలో సూరీడు ప్రస్తుతం ఎలా ఉన్నాడో తెలుసా..?

Previous articleఅడివి శేష్ లాగా డబుల్ హ్యాట్రిక్ కొట్టిన హీరోస్…లిస్ట్ ఓ లుక్ వేయండి.
Next articleనన్ను ఇండస్ట్రీ బ్యాన్ చెయ్యలేదు.. రష్మిక మందన
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.