తారకరత్న మరణించిన రెండు రోజులకే ఆయన భార్య అలేఖ్య రెడ్డి సంచలన నిర్ణయం..

Ads

నందమూరి వారసుడు, హీరో తారకరత్న కన్నుమూయడం నందమూరి కుటుంబ సభ్యులను, సినీ పరిశ్రమని విషాదంలోకి నెట్టింది. ఇక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అయితే ఇప్పటికి కూడా కోలుకో లేకపోతున్నారు.

Ads

ఆమె భర్త అకాల మరణంతో తీవ్ర శోకంలో మునిగినా, తన పిల్లల భవిష్యత్ గురించి ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలోనే తారకరత్న మరణించి 2 రోజులు గడవక ముందే ఆయన భార్య సంచలనమైన  నిర్ణయాన్ని తీసుకున్నారంట. అయితే అలేఖ్య రెడ్డి తీసుకున్న ఆ నిర్ణయానికి నందమూరి బాలకృష్ణతో మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఆశ్చర్యపోతున్నారంట. ఇలాంటి దుఖ సమయంలో కూడా  ఆమెలో  అంత ధృడంగా ఉండడం చూసి షాక్ అవుతున్నారంట. అయితే  అలేఖ్య తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి ? జూనియర్, బాలయ్యలు ఎందుకు షాక్ ఆశ్చర్యపోయారో ఇప్పుడు చూద్దాం.. తారకరత్న, అలేఖ్యల వివాహం నందమూరి ఫ్యామిలికి ఇష్టం లేకుండా జరిగింది. తారకరత్న తండ్రి మోహనకృష్ణ, నందమూరి ఫ్యామిలికి చెందిన వారతా ఈ పెళ్లిని వ్యతిరేకించారు. తారకరత్నకు అలేఖ్య పై ప్రేమ మాత్రం తగ్గలేదు. భార్య, పిల్లలను చక్కగా చూసుకున్నారు. అయితే కుటుంబ పెద్దగా ఉన్న తారకరత్న మరణించడంతో భార్య అలేఖ్య కుంగిపోయారు. తన ఫ్యామిలీని చూసుకునే భర్త లేక పోవడంతో  పిల్లల పరిస్థితి గురించి ఆలోచిస్తూ, భర్త లేరనే బాధను దిగమింగుకుంటూనే అలేఖ్య పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు.
అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్. తారకరత్న నటించిన ‘నందీశ్వరుడు’ మూవీకి అలేఖ్య కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు. అప్పుడే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ  తరువాత అలేఖ్య ‘బుటిక్యూ’ ను కూడా మొదలు పెట్టారు. ఆమె సెలబ్రెటీస్ కు వెరైటీ డ్రెసెస్ ను అందిస్తూ ఉండేవారు. పిల్లలు పుట్టిన అనంతరం ఆమె ఫ్యామిలికే పరిమితం అయ్యింది. ఇక ఇప్పుడు ఆమె మళ్లీ బుటిక్యు నడిపించడానికి సిద్ధం అవుతున్నారు. పిల్లలను చూసుకునే బాధ్యత ప్రస్తుతం అలేఖ్య రెడ్డిదే.
బుటిక్యూ చూసుకుంటూనే, అక్కడే పిల్లల కోసం రెండు రూమ్స్ ను ప్రత్యేకంగా కేటాయిస్తారని భావిస్తున్నారు. ఒక వైపు బుటిక్యూతో పాటు, ఇంకో వైపు పిల్లలను చూసుకునేలా ఆమె ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే తారకరత్న మరణించిన 2 రోజులకే ఆమె ఈ డిసిషన్ తీసుకున్నట్లు  తెలుస్తోంది. అంతే కాకుండా ఈ విషయాన్ని తన ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్పడంతో ఆమె ధైర్యాన్ని చూసి బాలకృష్ణ, ఎన్టీఆర్ లు షాక్ అయ్యారంట. పిల్లల కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ హర్షిస్తున్నారు. తమ సహకారం ఉంటుదని ఇరు కుటుంబాలు భరోసా ఇచ్చారంట.
Also Read: నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర ఎవరి కూతురో తెలుసా?

 

Previous articleనందమూరి కుటుంబంలో ఎక్కువగా కష్టాలను ఎదుర్కొన్నది ఈ ఇద్దరు మాత్రమే..
Next articleనందమూరి తారకరత్న హోటల్ కూల్చివేత.. ఇంతకి ఏం జరిగిందంటే..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.