Thursday, October 2, 2025

Ads

AUTHOR NAME

anudeep

423 POSTS
0 COMMENTS

గూగుల్ లో వ్యక్తిగత వివరాలు ఏమి లేకుండా ఉండాలంటే… ఇలా చెయ్యండి..!

ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అన్ని ఈజీ అయిపోయాయి. అన్నింటినీ మనం ఈజీగా చూసుకోవచ్చు ఏదైనా కావాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా సులభంగా మనం ఇంటర్నెట్ ని ఉపయోగించి మన పనుల్ని పూర్తి చేసుకోవచ్చు. చాలామంది...

గుమ్మానికి ఎందుకు నిమ్మకాయలని, మిరపకాయలని కట్టాలి..? కారణం ఏమిటి అంటే..?

ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలని అనుకుంటూ ఉంటారు. ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే సంతోషంగా ఉండడానికి ఎన్నో రకాల పద్ధతులని పాటిస్తూ ఉంటారు. పూర్వకాలం నుండి పెద్దలు...

ఆశిష్ విద్యార్థి లవ్ మ్యారేజ్ చేసుకున్న “రూపాలీ బరువ” ఎవరు అంటే..?

ప్రతీ ఒక్కరి జీవితం లో కూడా పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైనది. ప్రతీ ఒక్కరూ కూడా వారిని అర్ధం చేసుకునే వాళ్ళు రావాలని అనుకుంటారు. మంచి జీవిత భాగస్వామి తో కలిసి కలకాలం...

మాల్స్‌లో బిల్లింగ్ దగ్గర మొబైల్ నెంబర్ ని తప్పకుండా ఇవ్వాలా..?

ఈ రోజుల్లో షాపింగ్ మాల్స్ ఎక్కువ అయిపోతున్నాయి. చాలామంది షాపింగ్ మాల్స్ కి వెళ్లి షాపింగ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా షాపింగ్ మాల్ కి వెళ్లే షాపింగ్ చేస్తూ ఉంటారా..? అయితే...

దర్శకుడు తేజ: ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ… కానీ ఏమి తెలీనట్టు అలా…!

దగ్గుబాటి అభిరామ్ అహింస సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గీతికా తివారీ ఈ సినిమాలో అభిరామ్ సరసన నటించబోతోంది. అయితే ప్రమోషన్స్ కార్యక్రమాల తో బిజీ అవ్వడం తో తేజా వరుసగా ఇంటర్వ్యూలని...

ఎక్కువ మంది మన దేశంలో చెప్పే అబద్ధాలు ఏవో.. తెలుసా..?

చాలామంది అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఎంత నిజం చెప్పే వాళ్ళైనా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో అబద్దాలు చెప్పడం సహజం. ఎదుటి వాళ్ళు చెప్పిన పని చేయకపోయినా లేదంటే వస్తున్నానని టైంకి రాకపోయినా...

మరణించిన వారి అస్థికలను గంగా నదిలో ఎందుకు కలపాలి.. కారణం ఏమిటి..?

నదులను దేవతలుగా భావించి పూజలు కూడా చేస్తూ ఉంటాము. హిందూ ధర్మం ప్రకారం గంగా నదీ స్నానానికి చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. పైగా గంగా నది తీరాన హిందూ సాంప్రదాయ ప్రకారం...

మీ వైవాహిక జీవితంలో తరచుగా గొడవలు వస్తున్నాయా..? మరి ఈ 6 సూత్రాలు పాటించేయండి..!

ఏ భార్యా భర్త మధ్య అయినా సరే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. అయితే చిన్న చిన్న వాటిని కూడా పెద్దవిగా సాగదీసుకుంటూ వెళ్తే వైవాహిక జీవితం దెబ్బతింటుంది. చాలామంది భార్యా...

పాండవుల మరణం తర్వాత…“ధర్మరాజు” మాత్రమే స్వర్గానికి వెళ్ళాడు ఎందుకు..?

కురుక్షేత్ర యుద్ధం అయ్యాక 36 సంవత్సరాల పాటు పాండవులు హస్తినపుర రాజ్యాన్ని పాలించిన విషయం తెలిసిందే. శ్రీకృష్ణు, బలరామ అవతారాలు ముగిసిపోతాయి. ఇది తెలిసిన పాండవులు రాజ్యాన్ని త్యజించి వాళ్ళ శరీరాలతోనే స్వర్గాన్ని...

సుప్రీం కోర్టు: ప్రేమ వివాహాలలోనే విడాకులు ఎక్కువ…!

ఈ రోజుల్లో ఎక్కువగా ప్రేమ వివాహాలే జరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరూ కూడా ఈ రోజుల్లో ప్రేమించే పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇదే కాదు పద్దతి కూడా మారిపోయింది. ఇది వరకు ఒకసారి పెళ్లి...

Latest news